Sharad Pawar | కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం రాత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి మహారాష్ట్రలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ దావత్కు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.