Farooq Abdullah | భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారావడం ఉత్తమమని, లేదంటే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ పెద్దదిక్కు ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) అభిప్రాయపడ్డారు.