‘చైనా సైన్యంతో తలపడలేం’ అని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ చేతులెత్తేశారు. దూకుడు తగ్గేదేలే అన్నట్టుంది చైనా. దేశ భద్రతకు, భవిషత్తుకు ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి.