నాటి విధ్వంసాలపై చర్చ అర్థరహితం
Kamareddy | కామారెడ్డి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. ఒకేరోజు నాలుగు ఆలయాలు, ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీమార్కెట్లో ఉన్న రాజరాజేశ్వరాలయం, ముత్యాల పోచమ్మ, మత్తడి
బాదామి చాళుక్యుల వైభవం మన అలంపూర్
‘హరహర మహాదేవ.. శంభోశంకర’.. ‘ఓం నమః శివాయః..’ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఉమ్మడి జిల్లా అంతటా శివరాత్రి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి వేలాది మంది భక్తులు శైవాలయాలకు పోటెత్తారు.
ప్రాచీన కోటలు, అపురూప సౌందర్యం ఉట్టిపడే శిల్పకళాకృతులు, సహజ సిద్ధమైన గుహలు, ఆలయాలు.. చరిత్రకు ఆనవాళ్లు.
TTD | టీటీడీ వెబ్సైట్ ( TTD Website ) లో స్థానిక ఆలయాలు, అనుబంధ ఆలయాల సమాచారం అప్లోడ్ చేయాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
Varahi Devi Navaratri Pooja : వారాహి నవరాత్రుల పూజ విధానం.. ఆషాడ మాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి?, latest telugu news, telugu health tips
రంగారెడ్డి జిల్లాలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు పలు రూపాల్లో దర్శనమిచ్చారు. ఆలయాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి గేయాలకు పరవశించిపోయారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని, ప్రభుత్వం కో ట్లాది నిధులు వెచ్చించి అన్ని ఆలయాలను పునర్నిర్మిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అ న్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో యాదాద్రి ఆలయాలు, ఆ పరిసర వనాలు రూపుదిద్దుకొంటున్న తీరు గమనిస్తే, దేవదేవుల ఆకాంక్ష సాకారమవుతున్నదేమో అనిపిస్తున్నది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు ప్రభావవంతమైన పాత ఆలయం, మూల విరాట్టు, ఆంజనేయ, గరుడాళ్వారుల ఆలయాలు యథాస్థితిలో ఉంచి వాటికి ఉపాలయాలు చుట్టూరా నిర్మించి దాని పావిత్య్రాన్ని కాపాడుతూ సౌందర్యశోభితం చేశారు.
సమైక్య పాలనలో ఆలయాలు నిరాదరణకు గురయ్యాయని, స్వరాష్ట్రంలో అలాంటి ఆలయాలకు పూర్వవైభవం తెస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి స్పష్టం చేశారు.
Mahas hivratri రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణలతో ఆలయాలు మారుగోగుతున్నాయి.
ఆలయాలు, మఠాలు, ట్రస్టుల రిజిస్ట్రేషన్ను బీహార్ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో నమోదు కాని ఆలయాలను నమోదయ్యేలా చూడాలని ప్రభుత్వం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వాటి స్థిరాస్తుల వివరాలను బీహార్ రాష్ట్ర మత పరమైన ట్రస్టుల బోర్డు(బీఎస్బీఆర్టీ) వెబ్సైట్లో ఉంచాలని తెలిపింది.
Lords of Deccan చరిత్ర పుటల్లో తప్పొప్పులు, సవరింపులు ఉండొచ్చు. కానీ, కాలపరీక్షను తట్టుకొని నిలబడిన ఆలయాలు మాత్రం నిఖార్సయిన చరిత్రకు నిలువుటద్దంలా నేటికీ దర్శనమిస్తాయి. యువ రచయిత అనిరుధ్ కనిసెట్టి రాసిన ‘లార్డ్స్ ఆఫ్ ద దక్కన్' సంకలనంలో దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రముఖ ఆలయాల విశేషాలను పొందుపరిచాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పునరుద్ఘాటించారు
హరహర మహాదేవ…
తెలంగాణలో ఆలయాలకు కొత్త కళ వస్తున్నది. కాకతీయుల హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆలయాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలాంటి ఆలయాలకు కొత్త శోభను తెస్తున్నారు.
భక్తి భావ బంధురం
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
జిన్నారం మండల వ్యాప్తంగా బుధవారం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జిన్నారం, మంగంపేట, మాదారం గ్రామాల్లోని రామాలయాలతో పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించే ఖాజీపల్లి, గడ్డపోతారం, వావిలాల, ఊట్ల, శివనగర్, అండూరు, సోలక్పల్లి, దాదిగూడెం తదితర గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నగరంలో శ్రీరామ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయోధ్యలో నేడు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో నగరంలో రాముడి నామ జపం హోరెత్తింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన దేవాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయి. గత పాలకులు స్వామివారి దర్శనానికి వచ్చి పులిహోర, దద్దోజనం తినిపోయారే తప్ప.. ఆలయంలో ఒక్క ఇటుకను కూడా మార్చలేదు. కానీ.. స్వరాష్ట్రంలో ఆలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయి.
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వైభవంగా జరిగింది. ‘శ్రీరామ.. జయరామ.. జయ జయ రామ’ అని భక్తుల రామ నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. వరుడిగా రాముడు, వధువుగా సీతమ్మను చూసి భక్తులు పులకించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. మన నిధులు మనకే ఖర్చు చేస్తుండడంతో ఆలయాలు, దేవాదాయ శాఖ కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇందుకు వరంగల్లో నిర్మించిన ధార్మిక భవనే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది.
Hoyasala Temples | హోయసల రాజులు కర్ణాటకను క్రీస్తుశకం 10-14 శతాబ్దాల మధ్య పాలించారు. రాజధానులు బేలూర్, హళేబీడులో నిర్మించిన చెన్నకేశవ, హోయసలేశ్వర ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి గీటురాళ్లు. ఆలస్యంగా అయితేనేం.. ఈ రెండు ఆలయాలతోపాటు సోమనాథపురలోని కేశవస్వామి ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ-యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించింది.
TTD | తిరుమల, తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలోకి మరో రెండు ఆలయాలు(Temples) కొత్తగా వచ్చి చేరాయి.
Telangana Temple Closed | చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. వేములవాడ రాజారాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయాలతో పాటు అన్ని ఆలయాలను నిత్య కైంకర్య పూజల
ఎమ్మెల్సీ కవిత దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు
Budda Purnima | దేశంలో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు జరుగుతున్నాయి. బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని దేశంలోని ఆలయాలు, వివిధ నదుల తీరాల్లో పుష్కరఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆయోధ్య, వారణాసి సహా పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. సకుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు.
Paap Mukti | ఈ భూమండలంపై ఎన్నో ఆలయాలు ఉంటాయి. ఏ ఆలయం విశిష్టత దానికే ఉంటుంది. ఓ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, మరో ఆలయంలో దైవాన్ని దర్శించుకుంటే ధన లబ్ధి చేకూరుతుందని, ఇంకో ప్రాంతంలోని ఆలయానికి వెళ్తే శని తొలగిపోతుందని, వేరొక ప్రాంతంలోని ఆలయంలో దైవ దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు పోతాయని ఇలా రకరకాలుగా భక్తులు విశ్వసిస్తుంటారు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి పరిహారాల కోసం కొందరు భారీ ఎత్తున ఖర్చులు కూడా చేస్తుంటారు. ఇవన్నీ మీరు వినే ఉంటారు. కానీ చేసిన పాపం పోయినట్టుగా సర్టిఫికెట్ సైతం ఇచ్చే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా..?
Vaikunta Ekadashi | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత నరసింహుడు మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చారు.
తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది
మహా శివరాత్రికి అంబర్పేట నియోజకవర్గంలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో నిర్వహించనున్న పూజల వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్రం ఎస్టీ రిజర్వేషన్లు పెంచదేం?
శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలోని రామాలయంలో కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
‘శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిగా పిలిచే అయోధ్యలో ఉన్న అన్ని ఆలయాలు, మఠాలకు పన్నులు రద్దు చేస్తున్నాం’ అంటూ 2022లో ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. భూమి శిస్తు, తాగునీరు, మురుగునీరు, పారిశుద్ధ్యం తదితర పన్నుల జాబితా నుంచి ఆలయాలు, మఠాలకు మినహాయింపునిచ్చింది. దీంతో పూజారులు, మఠాధిపతులు ఎంతగానో సంతోషించారు.
జిల్లావ్యాప్తంగా ఆలయాలు అఖండ దీపారాధనలతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. పున్నమి వెన్నెలకు తోడు దీపకాంతులు, ఆధ్యాత్మిక సౌరభాల తో కార్త్తికపౌర్ణమి కాంతిమయం కానున్నది.
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు.
ఆలయాలకు ముక్కోటి శోభ
Temples | దీపావళి పండుగ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నీ సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. రకరకాల పూలతో ఆలయాలన్నింటినీ చూడచక్కగా అలంకరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.